విస్సన్నపేట ఆంధ్రా -తెలంగాణ చెక్ పోస్ట్ పోలీసులు వాహనాలు తనిఖీ

ఉల్లిపాయలు బస్తాల మధ్య అక్రమంగా తరలిస్తూ 200 మద్యం సీసాలతో పట్టు బడ్డ ఆటో.

ఇద్దరు వ్యక్తులు అరెస్ట్, ఆటో సీజ్..

కృష్ణా జిల్లా :విసన్నపేట లో ఆంధ్ర తెలంగాణ చెక్ పోస్ట్ వద్ద పోలీసులు తనిఖీ చేస్తుండగా ఉల్లిపాయలు బస్తాల మధ్య 200 మద్యం బాటిల్ లను ఆటోలో అక్రమంగా తరలిస్తుండగా ఆటో పై అనుమానం రావడంతో ఆటోను చెక్ చేయగా 200 మద్యం సీసాలను పట్టుకొని ఇద్దరు వ్యక్తులను విస్సన్నపేట ఎస్సై లక్ష్మణ్ అరెస్టు చేస్తున్నట్లుగా నూజివీడు డి.ఎస్.పి శ్రీనివాసులు మీడియాకు తెలియజేసినారు..నూజివీడు డిఎస్పీ శ్రీనివాసులు

 

About The Author