కర్ణాటక నుండి వస్తున్న మధ్యం పట్టుకున్న బైరెడ్డిపల్లి పోలీసులు

చిత్తూరుజిల్లా:బైరెడ్డిపల్లిమండలం,వివరాల్లోకి వెళ్తే చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లి మండలం కర్ణాటక నుండి మధ్యంను  యూనోవా క్రిస్టర్లో తీసుకొని వస్తుండగా లక్కనపల్లి గ్రామం దగ్గర *బైరెడ్డిపల్లి యస్.ఐ ముని స్వామి మరియు వారి సిబ్బంది* తనిఖీ చేస్తుండగా  తనిఖీల్లో తొమ్మిదివేలు విలువ గల మధ్యంను పట్టుకొని స్థానిక రక్షణ శాఖకు తరలించారు.ఇతనిది పలమనేరు నియెజక వర్గం గంగవరం మండలం మేలుమాయి గ్రామం,కె.ప్రవీణ్ కుమార్(29) గా గుర్తించిన పోలీసులు.అదుపులోనిందితుడు, యూనోవా క్రిస్టర్.పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు…

About The Author