ఆర్టీసీ డ్రైవర్ వినూత్న ఐడియా.. మాస్క్ పెట్టుకున్నంత మాత్రాన సరిపోదని….

నిజామాబాద్: కరోనా వైరస్ దరిచేరకుండా అందరూ మాస్క్‌లు ధరిస్తుంటే.. నిజామాబాద్ జిల్లాకు చెందిన ఆర్టీసీ డ్రైవర్ మాత్రం హెల్మెట్ పెట్టుకుని బస్సును నడిపిస్తున్నాడు. మాస్కులు పెట్టుకుంటే ముఖంపైన నోటి తుంపర్లు పడే అవకాశం ఉందని, హెల్మెట్ పెట్టుకుంటే తుంపర్లు పడే అవకాశమే లేదని.. అందుకే హెల్మెట్ పెట్టుకున్నానని ఆర్టీసీ డ్రైవర్ శంకర్ తెలిపాడు.

About The Author