ద్విచక్ర వాహనాన్ని ఢీ కొన్న లారీ.

చిత్తూరు జిల్లా:మదనపల్లి- అనంతపురం ప్రధాన రహదారి లోని కంటే వారి పల్లి సమీపంలో ఘటన.సంఘటనా స్థలానికి చేరుకొన్న  ముదివేఢు పోలీసులు .తీవ్రగాయాలతో గాయపడిన వ్యక్తిని హుటాహుటిన ఆస్పత్రికి తరలింపు.

వ్యక్తి పరిస్ధితి విషమం.

ka 01 HQ 5232 ద్విచక్ర వాహనంలో వెలుతున్న వ్యక్తిని వెనక వైపు నుండిTN 23 AN 7299 లారీ డీ కొని ఆపకుండా  వెళ్ళీ పోతున్న వాహనాన్ని అడ్డగించి పోలీసులకు సమాచారం చేర వేసిన స్థానికులు.కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న ముదివేడు ఎస్ఐ సుకుమార్.

About The Author