ఆంధ్ర ప్రదేశ్ క్రైమ్ ఫీచర్ చిత్తూరులో 21 నాటు తుపాకులు స్వాధీనం 9Staar Tv 6 years ago చిత్తూరు జిల్లా:లో నాటు తుపాకుల కలకలం రేగింది. జిల్లాలోని మదనపల్లె మండలంలో పోలీసులు నాటుతుపాకులను గుర్తించారు. కోళ్ల బైలు, మాలెపాడులో మదనపల్లె రూరల్ పోలీసులు 21 నాటు తుపాకులను స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం తెలియాల్సి ఉంది About The Author 9Staar Tv See author's posts Continue Reading Previous మద్యం దుకాణంలో చోరీ..!Next హిజ్రాతో ప్రేమ: సహజీవనం..అంతలోనే