లాక్ డౌన్ వదంతులు నమ్మొద్దు

తిరుపతిలో సోమవారం నుంచి 15 రోజులు లాక్ డౌన్ అని తప్పుడు వార్తను సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు.

లాక్ డౌన్ అని తప్పుడు వార్తలు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్న వారిపై కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని కమిషనర్ గారు తెలియజేశారు.

లాక్‌డౌన్‌ వదంతులు నమ్మొద్దు

తిరుపతి నగరపాలక సంస్థ పురప్రజలకు తెలియజేయడం ఏమనగా తిరుపతిలో ఎలాంటి లాక్ డౌన్ పెట్టడం లేదు ప్రజలు వదంతులు నమ్మవద్దని తెలియజేశారు.

కారోనా కేసులు పెరుగుతున్న ఈక్రమంలో నగర ప్రజలు తగు జాగ్రత్తలుతీసుకోవాలని తెలియజేశారు.

About The Author