కర్ణాటక రాష్ట్రం లో తహశీల్దార్ దారుణ హత్య

కుప్పం సరిహద్దుల్లో దారుణం వివరాల్లోకి వెళితే    కర్ణాటక రాష్ట్రం లో తహశీల్దార్ దారుణ హత్య కలవంచి గ్రామంలో ప్రభుత్వ భూమినీ సర్వే చేయడానికి కి వెళ్ళిన  తహశీల్దార్ ప్రభుత్వ భూమిని సర్వే కు వెళ్ళిన తహశీల్దార్ నీ చంపిన రిటైర్డ్ హెడ్మాస్టర్ కామసముద్రంలో భారీగా ఉగ్రత మోహరించిన పోలీసులు భూవివాదంలో  చంద్రమౌళీశ్వర నీ కత్తితో పొడిచిన… పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు…. ఆసుపత్రికి తరలిస్తున్న తహశీల్దార్ మృతదేహమ్ ఈ ఘటనపై స్పందించిన కర్ణాటక సీఎం  యడ్యూరప్ప .

About The Author