శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు…ఉత్తరాంధ్ర నుండి రాయలసీమ వరకు…

https://www.youtube.com/watch?v=BBMGTwfb7k8

శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు… ఉత్తరాంధ్ర నుండి రాయలసీమ వరకు… ఆంధ్రప్రదేశ్ లో రెండు కోట్ల ఎకరాలకు సాగునీటి సౌకర్యం కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. ఆ లక్ష్యంలో భాగంగా ఈ నాలుగున్నరేళ్ళలో సాగునీటి ప్రాజెక్టుల కోసం రూ.56,587 కోట్లు ఖర్చుచేశారు. ఒక కోటి 5 లక్షల ఎకరాలకు సాగునీటి సౌకర్యం కల్పించారు.
రాష్ట్రవ్యాప్తంగా 57 సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాన్ని చేపట్టగా ఇప్పటివరకు 10 ప్రాజెక్టులను పూర్తిచేసింది ప్రభుత్వం. మరో 12 ప్రాజెక్టులు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. ఇంకో 29 ప్రాజెక్టులు శరవేగంగా పనులు జరుపుకుంటున్నాయి.

About The Author