కర్ణాటక సీఎం యడియూరప్పకు కరోనా…


కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్ప కరోనా
బారిన పడ్డారు. తనకు కరోనా వైరస్ పాజిటివ్ నిర్ధారణ అయినట్లు ఆయనే స్వయంగా ట్విట్టర్ లో వెల్లడించారు. ‘నాకు కరోనా పాజిటివ్ వచ్చింది. వైద్యుల సూచనతో ఆస్పత్రిలో చేరా. ప్రస్తుతం క్షేమంగానే ఉన్నా. నాతో కాంటాక్ట్ అయిన వాళ్లందరూ క్వారంటైన్లో ఉండాలని కోరారు. కాగా కొన్ని రోజుల క్రితం మధ్య ప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ కూడా కరోనా బారిన పడిన విషయం తెలిసిందే.

About The Author