దుప్పట్లు పంచిన ఎం ఎల్ ఏ…

రాత్రి 12:00 గంటలకు మొట్టమొదటగా జగనన్న కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి గారు.

కడుపునిండా లేక,చలికి కళ్ళ నిండా నిద్ర లేని రోడ్డు పక్క పడుకున్న యాచకులకు జగనన్న జన్మదినం సందర్భంగా ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి గారు రాత్రి 12 గంటలకు చలిని తట్టుకోవడానికి దుప్పటి ఇచ్చి,కడుపు నిండా కూడు పెట్టి యాచకులకు సైతం మేమున్నామంటూ బరోసా ఇచ్చారు.

About The Author