వామనరావు దంపతులను చంపడానికి ఎంత సుపారో తెలుసా..?


మంథని కోర్ట్ లో లాకప్ డెత్ కేసు పని చూసుకొని వెనుదిరిగిన వామన రావు , వారి శ్రీమతి నాగమణి పై అత్యంత కిరాతకంగా నది రోడ్డు పై, కత్తులతో నరికి చంపటం దారుణం.అందరు చూస్తుండగానే భయం లేకుండా న్యాయవాదులపై పాశవిక దాడిని ఖండిస్తూ బెజవాడ బార్ అసోసియేషన్ న్యాయవాదుల ఆధ్వర్యంలో నిరసన.

About The Author