ప్రకాశం జిల్లా కందుకూరు ఏపీపీ కాగితపు పరిశ్రమ, రామాయపట్నం పోర్టు శంకుస్థాపన…

ప్రకాశం జిల్లా కందుకూరు నియోజకవర్గ పరిధిలో బుధవారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జిల్లాలో ఏర్పాటుకానున్న ఏపీపీ కాగితపు పరిశ్రమ, రామాయపట్నం పోర్టు శంకుస్థాపన చేసి, పైలాన్లను ఆవిష్కరించారు. కాగితపు పరిశ్రమకు సంబంధించి ఎంవోయూల మార్పిడి అనంతరం జన్మభూమి- మావూరు సభలో పాల్గొన్నారు.

About The Author