ఈత కోసం వెళ్లి నీటమునిగిన బాలుడు మృతి

చిత్తూరు జిల్లా పిచ్చాటూరు మండలం నీరువాయి చెరువులో సరదాగా స్నేహితులతో కలిసి ఈత కు వెళ్లిన హేమాద్రి(11)మృతి
ఈత కొడుతూ ఒక్కసారిగా నీటిలో మునిగి ఎంతకీ బయటకు రాకపోవడంతో తోటి స్నేహితులు కేకలు పెట్టడంతో గ్రామంలోని యూవకులు చెరువులో దిగి కోన ఊపిరితో ఉన్న హేమాద్రిని పుత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతి చెందినట్లు గ్రామస్థులు తెలిపారు ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

About The Author