అలిపిరి నడక దారిలో మరో చిరుత సంచారం…


తిరుమల మెట్ల మార్గంలో మరో చిరుత కనిపించింది.

అధికారులు ఆ మార్గంలో 400 ట్రాప్​ కెమెరాలు అమర్చగా.

చాలా చోట్ల బోన్లను ఏర్పాటు చేశారు.

ఈ బోనుల్లో ఇప్పటికే 2 చిరుతలు చిక్కుకున్నాయి.

అయితే ఆగస్టు 22 అర్ధరాత్రి 7వ మైలు దగ్గర మరో చిరుత కదలికను అధికారులు గుర్తించారు.

చిరుతకు సంబంధించిన దృశ్యాలు కెమెరాలో రికార్డయ్యాయి.

కెమెరాకు సమీపంలోనే బోను ఏర్పాటు చేసినా చిరుత చిక్కలేదు.

About The Author