విదేశీ పండ్లపై మోజు… మన పండ్లపై నిర్లక్ష్యం ఎందుకు..

మనం ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకునే పండ్లకు సమానంగా, కొన్ని సందర్భాల్లో వాటికంటే ఎక్కువ పోషక విలువలు కలిగిన పండ్లు మన దేశంలోనే లభిస్తున్నాయి.
*ఉదాహరణలు:*
*🥝 కివి (విదేశీ) ↔ ఉసిరికాయ (భారతీయ)*
ఉసిరికాయలో కివి కంటే ఎక్కువ యాంటీఆక్సిడెంట్లు మరియు విటమిన్-C ఉంటాయి.
*🫐 బ్లూబెర్రీ (విదేశీ) ↔ నేరేడు పండు (భారతీయ)*
నేరేడు పండులో కూడా అధికంగా యాంటీఆక్సిడెంట్లు లభిస్తాయి.
*🥑 అవకాడో (విదేశీ) ↔ కొబ్బరి (భారతీయ)*
ఆరోగ్యకరమైన కొవ్వులు (Healthy Fats) అందిస్తాయి.
*🍊 ఆరెంజ్ (విదేశీ) ↔ బత్తాయి/నిమ్మకాయ (భారతీయ)*
విటమిన్-C పరంగా మంచి ప్రత్యామ్నాయాలు.
*🍎 ఆపిల్ (విదేశీ) ↔ జామపండు (భారతీయ)*
జామపండులో ఆపిల్ కంటే అనేక రెట్లు ఎక్కువ విటమిన్-C ఉంటుంది.
అయితే ఈ రోజుల్లో కివి, అవకాడో, బ్లూబెర్రీ, ఆపిల్స్, పియర్స్ వంటి పండ్ల దిగుమతి కోసం భారతదేశం ప్రతి సంవత్సరం వందల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోంది.
మేమే ఉసిరి, జామ, నేరేడు, బొప్పాయి, మామిడి, సీతాఫలం, దానిమ్మ వంటి పండ్లు తిని ఆరోగ్యంగా జీవిస్తున్నాము.
చివరిగా
*ఆరోగ్యానికి విదేశీ పండు అవసరం లేదు… సరైన పండు అవసరం.
*ఇట్లు,*
*మీ ఆయుర్వేద వైద్యులు,*
*Dr. వెంకటేశ్వరరావు 8886061117*
