భారత బడ్జెట్ కు జేజే లు కొట్టిన “పాక్_మీడియా”…

భారత బడ్జెట్ కు జేజే లు కొట్టిన #పాక్_మీడియా

నిత్యం భారత్ పై నిప్పులు చెరిగే పాకిస్థాన్ మీడియా కూడా, మోది ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ట్ పై ప్రశంశల వర్షం కురిపించింది. ఈ బడ్జెట్ రైతులకు తీయనైనదని, వారికి గొప్ప ఉమశమనం కలిగించేదని పేర్కొంది. ఈ బడ్జెట్ ద్వారా రైతుల ఆత్మహత్యలు తగ్గుతాయని తెలియజేసింది. ఒక్క రైతులకు మాత్రమే కాకుండా మధ్యతరగతి , గోమాత లకు ఈ బడ్జెట్, గొప్ప మేలు చేసే విధంగా ఉందని ప్రశంసించింది ……

About The Author