2019 లో కూడా మోదీనే ప్రధాని కావాలి – ములాయం…

2019 లో కూడా మోదీనే ప్రధాని కావాలి – ములాయం.

మోదీ గారి విషయంలో జాతీయ నాయకుల
“రైట్ టర్న్” కానీ చంద్రబాబు ఒక్కడే “U-టర్న్”..

సమాజ్‌వాదీ పార్టీ నేత ములాయం సింగ్ యాదవ్ లోక్‌సభ సాక్షిగా ప్రధాని మోదీ గారి పై ప్రశంసలు కురిపించారు.
మోదీ అందర్నీ కలుపుకొని వెళ్తున్నారని, ఆయన పరిపాలన బాగుందని పొగిడారు. 2019 లో మరోసారి మోదీ గారు ప్రధాని కావాలని ఆశిస్తున్నానని వ్యాఖ్యానించారు.

ఆయన వ్యాఖ్యలతో విపక్ష సభ్యులు ఆశ్చర్యానికి గురి కాగా, అధికార పార్టీ ఎంపీలు సంతోషంలో మునిగిపోయారు.

ములాయం ప్రశంసిస్తుండగా మోదీ గారు చిరునవ్వులు చిందించారు. తన సీటులోంచే ములాయంకు నమస్కారం చేశారం. మోదీగారిని ములాయం పొగుడుతున్నప్పుడు సభలో నవ్వులు వెల్లివిరియడంతో పాటు అధికార పార్టీ సభ్యులు బల్లలు చరుస్తూ హర్షం వ్యక్తం చేసారు.

అయితే ములాయం పక్కనే కూర్చున్న సోనియాగాంధీ మాత్రం నిర్ఘాంత పోయారు..

పాపం బాబు గారి పరిస్థితి ఎలా ఉందో..!?

About The Author