వివాహం జరిగి 8 నెలలు పూర్తి కాకుండానే వీర మరణం…

వివాహం జరిగి 8 నెలలు పూర్తి కాకుండా భర్త చనిపోయాడని తెలుసుకున్న సీఎర్పీఎఫ్ జవాన్ భార్యను ఓదార్చడం ఎవ్వరికీ సాధ్యం కావడం లేదు.

కర్ణాటకలోని మండ్యకు చెందిన గురు, కలావతి వివాహం 8 నెలల క్రితం జరిగింది.

జమ్మూ కాశ్మీర్ లో గురు సీఆర్ఫీఎఫ్ జావానుగా ఉద్యోగం చేస్తున్నాడు.

జమ్మూ కాశ్మీర్ లో విదులు నిర్వహిస్తున్న సైనికుడు గురు సెలవుల మీద ఇటీవల సొంత ఊరికి వెళ్లాడు. 15 రోజుల పాటు భార్య కలావతి, కుటుంబ సభ్యులతో కలిసి ఉన్నాడు.

ఇటీవలే సెలవులు ముగించుకుని వెళ్లిన గురు, త్వరలో వస్తానని చెప్పి నేడు శవమై వస్తున్నాడని
విలపిస్తున్నారు.

About The Author