భారతా దేశానికీ మిత్ర దేశాల నుండి సహాయం…

భారత్ మిత్ర దేశాలు ఇరాన్ ఇశ్రాయేల్ పాకిస్తాన్ కి మిసైల్స్ గురిపెట్టి భారత్ కనుసైగ చేస్తే చాలు పాక్ ని బూ స్థాపితం చేస్తామంటున్నాయ్ కొరియా అధ్యక్షుడు పాక్ మిత్ర దేశమైన చైనా కి గట్టిగా డైరెక్ట్ వార్ణింగ్ ఇచ్చారు భారత్ వైపు చూస్తే చైనా పై బలమైన దాడికి కూడా వెనుకాడ బోము అని రష్యా ఇంకా అమెరికా మిగిలిన మిత్ర దేశాలు కూడా సహాయం చేయడానికి రెడీ ఐపోయాయ్ భారత్ కు స్వాతంత్రం వచ్చి న ఇన్ని సంవత్సరాలలో ఎప్పుడు మనకు ఇంతలా సహాయం చేయడానికి ముందుకు రాని దేశాలు ఇప్పుడు భారత్ అడగకుండానే వస్తున్నాయంటే బీజేపీ పాలనలో దేశం ఎంత శక్తిని సపాదించిందో అర్ధమవుతుంది ఎంత అభివృద్ధి పదంలో నడుస్తుందో తెలుస్తుంది. వేచి చూడాలి ఏమవుతుందో శత్రు దేశానికి ఎలా బుద్ది చెబుతారో.

About The Author