దేశంలో ప్రతి భారతీయుడు ఈ పోస్ట్ చదవాలి …

#Breaking news

దేశంలో ప్రతి భారతీయుడు ఈ పోస్ట్ చదవాలి ..

మా దేశ సైనికులు అవసరం లేదు మీ దేశం నాశనం చేయడానికి మీ దేశంలో ఉన్న పాకిస్తాన్ అభిమానులు చాలు దమ్ముంటే యుద్ధం చేసి చూపించండి – ఇమ్రాన్ ఖాన్.

ఇస్లామాబాద్: పుల్వామా దాడి ఘటన జరిగిన నాలుగు రోజుల తర్వాత పాకిస్థాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ మీడియా సమావేశం నిర్వహించారు. పుల్వామా ఉగ్రదాడి తర్వాత తొలిసారి పాక్‌ ప్రధాని స్పందించారు. ఇండియా వైపు నుంచి ఎలాంటి దాడి జరిగినా పాకిస్థాన్ తిప్పికొడుతుందని ధీమా వ్యక్తం చేశారు.

యుద్ధం ప్రకటించడం, ప్రారంభించడం తేలికే కానీ ఆ తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయో ఆలోచించుకోండని ఇమ్రాన్‌ భారత్‌ను హెచ్చరించారు. దాడి చేస్తారా.. అయితే మేమూ సిద్ధమేనని ఇమ్రాన్‌ ఖాన్ చేసిన వ్యాఖ్యలు చేసారు మాకు మీతో ప్రమాదం ఏమి లేదు మీ దేశంలో ఉంటున్న వారితోనే మీ దేశానికి ప్రమాదం పొంచి ఉంది అది ముందు అంటూ భారత్ కి సూచించాడు.

About The Author