కుటుంబ సమేతంగా ఓటు హక్కును వినియోగించుకున్న సచిన్ టెండూల్కర్


తొలిసారి ఓటేయడం మరచిపోలేని అనుభవం. ఎవరికి వేసినాసరే, ఒక న్యాయనిర్ణేతలా కొంతమంది అభ్యర్థుల్లో ఒకరిని ఎన్నుకునే ప్రక్రియ సజావుగా జరిగితేనే ఎన్నికలకు సార్థకత. అందుకే కొత్తగా ఓటు హక్కు వారితో ఓటేయించడానికి ప్రభుత్వాలు విస్తృతంగా ప్రచారం చేస్తుంటాయి.

మాజీ క్రికెటర్ కూడా గతంలో ఇలాంటి ప్రాచారం చేశాడు. కేవలం ప్రచారానికే సరిపెట్టకుండా తన కొడుకు, కూతురితో కలసి తొలిసారి ఇంక్ పూయించుకున్నాడు. ముంబైలో సచిన తన భార్య భార్య అంజలి, కొడుకు అర్జున్, కుమార్తె సారాలతో కలిసి ఓటేశారు. తర్వాత ఫొటో దిగి ఈ ఎన్నికలు తమకు ప్రత్యేకమని ట్వీటాడు. సారా, అర్జున్‌లు తొలిసారి ఓటేసిన విషయాన్ని ఇలా ప్రస్తావించారు. దేశంలోని ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కు వినియోగించుకోవాలన కూడా కోరాడు.

About The Author