మోదీ వ్యాఖ్యలపై ఫైర్ అయిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు…

40 మంది టీఎంసీ ఎమ్మెల్యేలు తమతో టచ్‌లో ఉన్నారంటూ ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలు ఎన్నికల కోడ్ ఉల్లంఘనే

మోదీ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నా

40 మంది టీఎంసీ ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారని మోదీ వ్యాఖ్యానించడం దారుణం

తాను తల్చుకుంటే మమత ప్రభుత్వాన్ని కూల్చగలనంటూ మోదీ అనడం సిగ్గుచేటు

ప్రధాని మోదీ వ్యాఖ్యలపై సీఈసీ వెంటనే స్పందించాలి

మోదీపై తక్షణమే చర్యలు తీసుకోవాలి

రాజ్యాంగ వ్యవస్థలను ధ్వంసం చేసి.. ఇప్పుడు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు

ఇది ప్రజాస్వామ్యానికే మాయని మచ్చ

ట్విట్టర్ లో ధ్వజమెత్తిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు

About The Author