టీటీడీ బోర్డు పదవి కోసం ఏపీ సీఎం కు లేఖ వ్రాసిన తెలంగాణ మంత్రి…!


టీటీడీ బోర్డు పదవి కోసం ఏపీ సీఎం కు లేఖ వ్రాసిన తెలంగాణ మంత్రి…!

తెలంగాణ లోని కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ కు చెందిన దొంత రమేష్ కు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు లో ప్రత్యేక ఆహ్వానితుడిగా అవకాశం కల్పించాలి అంటూ… తెలంగాణ అరోగ్య,కుటుంబ సంక్షేమ శాఖ సీనియర్ మంత్రి ఈటెల రాజేందర్, ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి కి లేఖ వ్రాసారు.

చాలా కాలం నుంచి తనకు ముఖ్యుడిగా ఉన్న దొంత రమేష్, గత 18 సంవత్సరాలుగా… తెలంగాణ రాష్ట్రం నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్ళే భక్తులకు సేవ చేయడంలో గొప్ప ఆశక్తి, అనుభవం‌ఉన్న మంచి వ్యక్తిగా పేర్కొన్న ఈటెల, టీటీడీ లో అతనికి అవకాశం ఇవ్వాల్సిందిగా సిఫార్సు చేస్తూ లేఖ వ్రాసారు.

About The Author