ప్రధానమంత్రితో డైరక్టగా మాట్లాడవచ్చు…!

సమస్య ఏదైనా ఇకనుండి మనం కూడా డైరెక్ట్ గా ప్రధానమంత్రి తో మాట్లాడవచ్చు. మన రాష్ట్ర సమస్యగానీ, మన జిల్లా సమస్య గాని లేదా మన ఊరి సమస్య గాని లేక మన స్వంత సమస్య ఐన సరే మనం నేరుగా ప్రధాన మంత్రి గారి తో మాట్లాడే వీలు కల్పించారు మన దేశ ప్రధాని నరేంద్ర మోది గారు.

దీనికోసం మనం ఎండలో నిలపడాల్సిన అవసరం లేదు గంటలు గంటల వెయిట్ చేయాల్సిన అవసరం లేదు నేరుగా ఆన్లైన్ లో మన బాధని చెప్పుకోవచ్చు .
మనం లెటర్ రూపంలో వ్రాసి పంపాలి దానిని చూస్కొని మనకు వీలైనంత తొందరలో సమాదానం పంపుతారు

మనం చేయవలసిందల్ల కింద వున్నా లింక్ ను క్లిక్ చేసి నేరుగా ప్రధాన మంత్రి గారి సైట్ లోకి వెళ్ళాలి దానిలో క్రింద చూపిన విదంగా ఫోరం నింపి పంపించవలెను.
గమనిక : మనం ఎటువంటి పిర్యాదులు చేయవచ్చో ముందుగ సైట్ లో చూసాక చేయండి. మన ప్రభుత్వ ఇతర శాఖలకు సంబందించిన పిర్యాదులైన స్వీకరించి తగిన చర్యలు తిస్కోబడతాయి .

http://www.pmindia.gov.in/te/

About The Author