కన్నా లక్ష్మీనారాయణ 19,20, తేదిలలో చిత్తూర్ జిల్లాలో పర్యటన …


19,20, తేదిలలో జిల్లాలో జరిగే# కన్నా లక్ష్మీనారాయణ# గారి పర్యటనలను జయప్రదం చేయండి: బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సత్యమూర్తి గారు.

ఈరోజు తిరుపతి లోని బిజెపి జిల్లా కార్యాలయంలో బిజెపి చిత్తూరు జిల్లా అధ్యక్షులు బి చంద్రారెడ్డి గారి అధ్యక్షతన సమావేశం జరిగింది.

ఈ సమావేశం నకు ముఖ్య అతిథిగా బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ సత్య మూర్తి గారు విచ్చేశారు.

వారు మాట్లాడుతూ ఈనెల19,20, ( శుక్ర, శనివారం)
తేదిలలో బిజెపి రాష్ట్ర అధ్యక్షులు శ్రీ కన్నా లక్ష్మీనారాయణ గారు విచ్చేస్తున్న సందర్భంగా జిల్లాలో అనేక మంది రాజకీయ ప్రముఖులు ను మరియు వివిధ వర్గాల వారిని పార్టీ లోకి
ఆహ్వానించి , వారి అందరికీ బిజెపి నూతన సభ్యత్వం ఇప్పించాలని కోరారు.

కావున కన్నా లక్ష్మీనారాయణ గారి పర్యటను జయప్రదం చేయాలని కోరారు.

పై సమావేశంలో బిజెపి రాష్ట్ర కార్యదర్శి లు భాను ప్రకాష్ రెడ్డి, కోలా ఆనంద్ కూమార్, రఘునాథ్ రెడ్డి గారు, బిజెపి చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి లు. పోనగంటి భాస్కర్,కె. వెంకటముని, జగదీశ్వర్ నాయుడు, బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి సామంచి శ్రీనివాస్, బిజెపి సభ్యత్వ సహ ప్రముఖ్ అట్టూరీ శ్రీనివాస్, బిజెపి జాతీయ మహిళా మోర్స్ నాయకురాలు కండ్రీగ ఉమా,నిషితా రాజు, బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రాజశేఖర్ రాజు, తదితరులు పాల్గొన్నారు.

About The Author