ఇక్కడ కూర్చీలో కూర్చున్న ఆవిడా మీకు తెలుసా…?


ఇక్కడ కూర్చీలో కూర్చున్న ఆవిడా మీకు తెలుసా…?
మన జాతీయ జెండా రూపకర్త కీ.శే.పింగళి వెంకయ్య గారి కి స్వయానా కోడలు.
ఈమె ఏలూరు లోని ఒక గుడిమెట్ల పై బిక్షాటన చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు.
ఆగష్టు 2వ తేదీన​ పింగళి వెంకయ్య గారి జన్మదినం సందర్భంగా ఆయనకు కుటుంబ సభ్యులను కలిసి
ఆయన కోడలికి ఇసుమంతైనా డబ్బు పై ఆశగాని , అహంకారం లేవు.
( అక్కడి వారు చెప్పిన సంఘటన ఒక కలెక్టర్ ఈమె దైయనీయ పరిస్థితి చూసి ఒక బంగ్లా, కారు,ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే ప్రభుత్వ ఖర్చుతో ఫ్రీగా వెళ్ళేలాంటి సౌకర్యాలు కల్పిస్తామన్నా ఆమె చలించలేదట.కాని ఆమె ఒక మాట చెప్పిందట నేను ప్రభుత్వానికి బారం కాదల్చుకోలేదు.)
ఆమెను ఏదైనా ఓల్డేజ్ హోమ్లో చేరుస్తామని చెప్పిన కూడా నా జీవితం ఇక ఈ గుడి మెట్ల పైనే ఉంటూ, నిరంతరం దైవస్మరన చేసుకుంటూ ఉంటానని తెలియజేసారట.
నిజంగా పింగళి వెంకయ్య గారి కుటుంబం సభ్యులను ఇలాంటి పరిస్థితుల్లో కలుసుకోవడం చాలా బాధాకరం అనిపించింది.

About The Author