జమ్మూ-కశ్మీర్‌, లద్దాఖ్‌ ముమ్మాటికీ భారత్‌లో అంతర్భాగమే…కాంగ్రెస్ పార్టీ


జమ్మూ-కశ్మీర్‌, లద్దాఖ్‌ ముమ్మాటికీ భారత్‌లో అంతర్భాగమే. దీనిపై ప్రపంచంలో ఎవరికీ అనుమానాలు ఉండాల్సిన అవసరం లేదు. కశ్మీర్‌పై పిచ్చి ప్రేలాపనలు మాని, గిల్గిట్‌ బలూచిస్థాన్‌లో జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘనలపై ప్రపంచానికి పాక్‌ వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది. మైనారిటీలపై జరుగుతున్న ఆకృత్యాలపై కూడా పాక్‌ సమాధానం చెప్పాలి. 2018లో 128మంది అమాయకుల హత్యాకాండను ప్రపంచం మొత్తం వీక్షించింది. ప్రపంచంలో ఎక్కడ ఉగ్రదాడులు జరిగినా దాని మూలాలు పాక్‌లో తేలుతున్నాయి.
– కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సూర్జేవాలా

About The Author