తిరుమల \|/ సమాచారం  ఓం నమో వేంకటేశాయ!!

ఈ రోజు సోమవారం,ఉదయం 6 గంటల   సమయానికి, తిరుమలలో భక్తుల రద్దీ  సాదారణం,

స్వామివారి సర్వదర్శనం  కోసం తిరుమల వైకుంఠం

 క్యూ కాంప్లెక్స్ లోని 02  గదులలో భక్తులు   చేచియున్నారు, ఈ సమయం శ్రీవారి   సర్వదర్శనానికి సుమారు  04 గంటలు పట్టవచ్చును

నిన్న స్వామివారికి హుండీలో భక్తులు  సమర్పించిన నగదు ₹: 3.06కోట్లు,

నిన్న  29,558 మంది  భక్తులు స్వామి వారికి   తలనీలాలు సమర్పించి   మొక్కులు తీర్చుకున్నారు

నిన్న  77,587 మంది   భక్తుల కు కలియుగ దైవం    శ్రీ వేంకటేశ్వరస్వామి వారి   దర్శన భాగ్యం కల్గినది,

శీఘ్రసర్వదర్శనం(SSD),   ప్రత్యేక దర్శనం (ఆన్ లైన్

   ₹:300/-), దివ్యదర్శనం (కాలినడక) వారికి శ్రీవారి   దర్శనానికి సుమారుగా  రెండు గంటల సమయం   పట్టవచ్చును,

వయోవృద్దులు మరియు దివ్యాంగుల

ప్రత్యేయకంగా ఏర్పాటు

  చేసిన కౌంటర్ ద్వారా

  ఉ:10 గంటలకి (750)

  మ: 2 గంటలకి (750)

  ఇస్తారు,

చంటి పిల్లల తల్లిదండ్రులు మరియు ఎన్నారై ప్రత్యేక దర్శనాలు_

సుపథం మార్గం గుండా శ్రీవారి

  దర్శనానికి అనుమతిస్తారు

  ఉ: 11 గంటల నుంచి

  సాయంత్రం 5 గంటల వరకు

  దర్శనానికి అనుమతిస్తారు,

శ్రీవేంకటేశ్వర సుప్రభాతం

!!కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే, ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాహ్నికమ్‌ !!

తా: _కౌసల్యాదేవికి సుపుత్రుడవగు ఓ రామా! పురుషోత్తమా!తూర్పు తెల్లవారుచున్నది.దైవ సంబంధములైన ఆహ్నికములను చేయవలసియున్నది

కావున లెమ్ము స్వామి

ttd Toll free 18004254141

 

About The Author