తిరుమల \|/ సమాచారం ఓం నమో వేంకటేశాయ!!

ఈ రోజు బుదవారం,  ఉదయం 6 గంటల  సమయానికి,తిరుమలలో భక్తుల రద్దీ  సాదారణం,స్వామివారి సర్వదర్శనం కోసం తిరుమల వైకుంఠం  క్యూ కాంప్లెక్స్ లోని 01 గదులలో భక్తులు  చేచియున్నారు,

ఈ సమయం శ్రీవారి సర్వదర్శనానికి సుమారు  06గంటలు పట్టవచ్చును.నిన్న స్వామివారికి హుండీలో భక్తులు సమర్పించిన నగదు ₹: 3.21కోట్లు,

నిన్న 71,232మంది   భక్తుల కు కలియుగ దైవం  శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దర్శన భాగ్యం కల్గినది,శీఘ్రసర్వదర్శనం(SSD), ప్రత్యేక దర్శనం (ఆన్ లైన్₹:300/-), దివ్యదర్శనం(కాలినడక) వారికి శ్రీవారిదర్శనానికి సుమారుగారెండు గంటల సమయంపట్టవచ్చును,

వయోవృద్దులు మరియు దివ్యాంగుల  ప్రత్యేయకంగా  ఏర్పాటు. చేసిన కౌంటర్ ద్వారా ఉ:10 గంటలకి (750) మ: 2 గంటలకి (750) ఇస్తారు,

చంటి పిల్లల తల్లిదండ్రులు మరియు ఎన్నారై ప్రత్యేక దర్శనాలు_సుపథం మార్గం గుండా శ్రీవారిదర్శనానికి అనుమతిస్తారు ఉ: 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకుదర్శనానికి అనుమతిస్తారు,

శ్రీవేంకటేశ్వర సుప్రభాతం

_!!కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే, ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాహ్నికమ్‌ !!_

తా:_కౌసల్యాదేవికి సుపుత్రుడవగు ఓ రామా! పురుషోత్తమా!తూర్పు తెల్లవారుచున్నది.దైవ సంబంధములైన ఆహ్నికములను చేయవలసియున్నది

కావున లెమ్ము స్వామి

ttd Toll free  18004254141

About The Author