తిరుమల \|/ సమాచారం ఓం నమో వేంకటేశాయ!!

ఈ రోజు మంగళవారం,  ఉదయం 6 గంటల   సమయానికి,  తిరుమలలో భక్తుల రద్దీ సాదారణం,స్వామివారి సర్వదర్శనం కోసం తిరుమల వైకుంఠం  క్యూ కాంప్లెక్స్ లోని 01 గదులలో భక్తులు  చేచియున్నారు, ఈ సమయం శ్రీవారి  సర్వదర్శనానికి సుమారు 04 గంటలు పట్టవచ్చును నిన్న స్వామివారికి  హుండీలో భక్తులు  సమర్పించిన నగదు  ₹: 2.88కోట్లు,  నిన్న 74,017 మంది భక్తుల కు కలియుగ దైవం   శ్రీ వేంకటేశ్వరస్వామి వారి  దర్శన భాగ్యం కల్గినది,  శీఘ్రసర్వదర్శనం(SSD),   ప్రత్యేక దర్శనం (ఆన్ లైన్   ₹:300/-), దివ్యదర్శనం  (కాలినడక) వారికి శ్రీవారి   దర్శనానికి సుమారుగా   రెండు గంటల సమయం పట్టవచ్చును,  వయోవృద్దులు మరియు దివ్యాంగుల ప్రత్యేయకంగా ఏర్పాటు  చేసిన కౌంటర్ ద్వారా  ఉ:10 గంటలకి (750)  మ: 2 గంటలకి (750)  ఇస్తారు,చంటి పిల్లల తల్లిదండ్రులు మరియు ఎన్నారై ప్రత్యేక దర్శనాలు సుపథం మార్గం గుండా శ్రీవారి  దర్శనానికి అనుమతిస్తారు  ఉ: 11 గంటల నుంచి  సాయంత్రం 5 గంటల వరకు  దర్శనానికి అనుమతిస్తారు,

శ్రీవేంకటేశ్వర సుప్రభాతం

_!!కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే, ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాహ్నికమ్‌ !!_

తా:కౌసల్యాదేవికి సుపుత్రుడవగు ఓ రామా! పురుషోత్తమా!తూర్పు తెల్లవారుచున్నది.దైవ సంబంధములైన ఆహ్నికములను చేయవలసియున్నది__కావున లెమ్ము స్వామి_

ttd Toll free:18004254141

 

 

About The Author