చిత్తూరు జిల్లా: యరావారిపాలెం మండలం పోలీసు వారికీ అందిన రహస్య సమాచార మేరకు శనివారం బాకరాపెట S I రవి నాయక్,యరావారిపాలెం  S I లక్ష్మీనారాయణ,తన సిబ్బంది తో కలసి నెరబైలు పంచాయతీ,బిర్జెపల్లి దగ్గర జొమ్మగొట్ట వద్ద కొందరు తమిళ ఎర్రచందనం కూలీలు ఉనారని వెళ్లడం జరిగింది.అందిన సమాచారం ప్రకారం అక్కడకి వేళ్లగా పోలీసులనుచూసికొంతమంది.పారిపొగ,గోవిందస్వామి,నిమియంభట్టు,జమునమర్టుర్,టిరువన్నామలై,అనే వారిని పట్టుకున్నారు.వీరితో పాటు 11ఎర్రచండనం డుంగలను,స్వాడీనంచేసుకున్నారు.వాటివిలువసుమారు 10,35000లు ఉంటుందని అంచనా.పారిపోయిన వారిలో శివ,తిరుమూర్తి ,అన్నమలై, ఏలుమలై లు ఉన్నారు.ఈ దాడిలొ బాకరాపెట,యరావారిపాలెం మండల పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

 

About The Author