తిరుమల \|/ సమాచారం ఓం నమో వేంకటేశాయ!

 రోజు సోమవారం    23.09.19 ఉదయం 6 గంటల సమయానికి,తిరుమలలో  భక్తుల రద్దీ సాధారణం ,  స్వామివారి సర్వదర్శనం కోసం తిరుమల వైకుంఠం  క్యూకాంప్లెక్స్లోని5గదులలోభక్తులుచేచియున్నారు, ఈ సమయం శ్రీవారి  సర్వదర్శనానికి సుమారు   4గంటలు పట్టవచ్చును

నిన్న స్వామివారికి  హుండీలో భక్తులు  సమర్పించిన నగదు ₹: 3.04కోట్లు,నిన్న 88,789 మంది   భక్తుల కు కలియుగ దైవం   శ్రీ వేంకటేశ్వరస్వామి వారి   దర్శన భాగ్యం కల్గినది,

శీఘ్రసర్వదర్శనం(SSD),   ప్రత్యేక దర్శనం (ఆన్ లైన్   ₹:300/-), దివ్యదర్శనం  (కాలినడక) వారికి శ్రీవారి దర్శనానికి సుమారుగా   3 గంటల సమయంపట్టవచ్చును,వయోవృద్దులు మరియు దివ్యాంగుల   ప్రత్యేయకంగా ఏర్పాటు

  చేసిన కౌంటర్ ద్వారా  ఉ:10 గంటలకి (750)  మ: 2 గంటలకి (750)  ఇస్తారు,చంటి పిల్లల తల్లిదండ్రులు మరియు ఎన్నారై ప్రత్యేక దర్శనాలు సుపథం మార్గం గుండా శ్రీవారి  దర్శనానికి అనుమతిస్తారు  ఉ: 11 గంటల నుంచి  సాయంత్రం 5 గంటల వరకు  దర్శనానికి అనుమతిస్తారు,

శ్రీవేంకటేశ్వర సుప్రభాతం

_!!కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే, ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాహ్నికమ్‌ !!_

తా: _కౌసల్యాదేవికి సుపుత్రుడవగు ఓ రామా! పురుషోత్తమా!తూర్పు తెల్లవారుచున్నది.దైవ సంబంధములైన ఆహ్నికములను చేయవలసియున్నది_కావున లెమ్ము స్వామి_

ttd Toll free:18004254141

About The Author