తిరుమల \|/ సమాచారం ఓం నమో వేంకటేశాయ!!

ఈ రోజు బుదవారం,  02.10.2019ఉదయం 7 గంటలసమయానికి,నిన్న 90,801 మంది భక్తుల కు కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరస్వామి వారిదర్శన భాగ్యం కల్గినది,

స్వామివారి సర్వదర్శనంకోసం తిరుమల వైకుంఠంక్యూ కాంప్లెక్స్ లోని ,,20గదులలో భక్తులు చేచియున్నారు,

 ఈ సమయం శ్రీవారి సర్వదర్శనాని కి సుమారు  12గంటలు పట్టవచ్చును

నిన్న స్వామివారికి హుండీలో భక్తులు సమర్పించిన నగదు₹: 1.95 కోట్లు,

 శీఘ్రసర్వదర్శనం(SSD),  ప్రత్యేక దర్శనం (ఆన్ లైన్ ₹:300/-), దివ్యదర్శనం  (కాలినడక) వారికి శ్రీవారి  దర్శనానికి సుమారుగా  రెండు గంటల సమయంపట్టవచ్చును,

వయోవృద్దులు మరియు దివ్యాంగులప్రత్యేయకంగా ఏర్పాటు . చేసిన కౌంటర్ ద్వారా ఉ:10 గంటలకి (750) మ: 2 గంటలకి (750)ఇస్తారు,

చంటి పిల్లల తల్లిదండ్రులు మరియు ఎన్నారై ప్రత్యేక దర్శనాలు

సుపథం మార్గం గుండా శ్రీవారి దర్శనానికి అనుమతిస్తారు  ఉ: 11 గంటల నుంచిసాయంత్రం 5 గంటల వరకు దర్శనానికి అనుమతిస్తారు,

శ్రీవేంకటేశ్వర సుప్రభాతం

!!కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే, ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాహ్నికమ్‌ !!

తా: _కౌసల్యాదేవికి సుపుత్రుడవగు ఓ రామా! పురుషోత్తమా!తూర్పు తెల్లవారుచున్నది.దైవ సంబంధములైన ఆహ్నికములను చేయవలసియున్నది

కావున లెమ్ము స్వామి

ttd Toll free #18004254141

About The Author