తిరుమల \|/ సమాచారం ఓం నమో వేంకటేశాయ

ఈ రోజు ఆదివారం,06.10.2019ఉదయం 6 గంటలసమయానికి,నిన్న 92,511మందిభక్తుల కు కలియుగ దైవంశ్రీ వేంకటేశ్వరస్వామి వారిదర్శన భాగ్యం కల్గినది,

నిన్న 40,911 మందిభక్తులు స్వామి వారికి తలనీలాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు

స్వామివారి సర్వదర్శనంకోసం తిరుమల వైకుంఠంక్యూ కాంప్లెక్స్ లోని అన్నిగదులు భక్తులతోనిండినది, భక్తులు బైటచేచియున్నారు, ఈ సమయం శ్రీవారి

సర్వదర్శనాని కి సుమారు18 గంటలుపట్టవచ్చును

నిన్న స్వామివారికిహుండీలో భక్తులుసమర్పించిన నగదు₹: 2.46 కోట్లు,

చంటి పిల్లల తల్లిదండ్రులు మరియు ఎన్నారై ప్రత్యేక దర్శనాలు

సుపథం మార్గం గుండా శ్రీవారిదర్శనానికి అనుమతిస్తారుఉ: 11 గంటల నుంచిసాయంత్రం 5 గంటల వరకు దర్శనానికి అనుమతిస్తారు,

శ్రీవేంకటేశ్వర సుప్రభాతం

!!కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే, ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాహ్నికమ్‌ !!_

తా: _కౌసల్యాదేవికి సుపుత్రుడవగు ఓ రామా! పురుషోత్తమా!తూర్పు తెల్లవారుచున్నది.దైవ సంబంధములైన ఆహ్నికములను చేయవలసియున్నది__కావున లెమ్ము స్వామి_

 

About The Author