తాడేపల్లిగూడెంలో నేడు పర్యటించనున్న మెగాస్టార్ చిరంజీవి

తాడేపల్లిగూడెం హౌసింగ్ బోర్డు కాలనీలోని ఎస్వీఆర్ సర్కిల్ లో ఏర్పాటు చేసిన 9అడుగుల 3అంగుళాల ఎస్వీ రంగారావు కాంస్య విగ్రహాన్ని అవిష్కరించనున్న చిరు.ఉదయం 9.00 గంటలకు హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి గన్నవరం విమానాశ్రయానికి చేరుకోనున్న చిరంజీవి

గన్నవరం విమానాశ్రయంలో చిరంజీవికి ఘన స్వాగతం పలుకనున్న వివిధ పార్టీల నేతలు, అభిమానులు

గన్నవరం విమానాశ్రయం నుంచి సుమారు 250 కార్లకు పైగా భారీ ర్యాలీతో రోడ్డు మార్గంలో రానున్న చిరు

మార్గమధ్యంలో అక్కడక్కడా అవసరం మేరకు రోడ్ షో నిర్వహించనున్న మెగాస్టార్10.30 నుంచి 11.00 గంటల మధ్యలో తాడేపల్లిగూడెం చేరుకోనున్న చిర

ఎస్వీ రంగారావు విగ్రహాం ఆవిష్కరించి ఆ పక్కనే ఏర్పటుచేసిన సభావేదికపై ప్రసంగించనున్న చిరంజీవిసుమారు 45 నిముషాలకు పైగా సాగనున్న చిరు ప్రసంగం

12.00 గంటల నుంచి మధ్యాహ్నం 2.00 లోగా పర్యటన ముగించుకుని తిరుగు ప్రయాణం కానున్న చిరు

120 మంది పోలీసు సిబ్బందితో చిరుకు భారీ బందోబస్తు నిర్వహిస్తున్న పోలీసు బలగాలు

చిరంజీవికి మధ్యాహ్న భోజన ఏర్పట్లు చేస్తున్న  ఉంగుటూరు, తాడేపల్లిగూడెం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యేలు వట్టి వసంత్, ఈలి నానిలు

విగ్రహవిష్కరణ నుంచి సభాస్థలి వద్ద అన్ని ఏర్పట్లు దగ్గరుండి పర్యవేక్షిస్తున్న నేతలు వడ్డి రఘురామ్, అఖిల భారత చిరంజీవి అధ్యక్షులు రవణం స్వామినాయుడు, భోగిరెడ్డి రాము, సోమలంక శేషు, మారిశెట్టి అజయ్, బండి రామస్వామి తదితరులు

About The Author