తిరుమల\|/సమాచారం ఓం నమో వేంకటేశాయ!!

ఈ రోజు సోమవారంఉదయం 7 గంటల సమయానికి,నిన్న 85,130 మంది  భక్తుల కు కలియుగ దైవం  శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దర్శన భాగ్యం కల్గినది,నిన్న 47,640 మందిభక్తులు స్వామి వారికి    తలనీలాలు సమర్పించి   మొక్కులు తీర్చుకున్నారు  స్వామివారి సర్వదర్శనంకోసం తిరుమల వైకుంఠంక్యూ కాంప్లెక్స్ లోని అన్నిగదులు భక్తులతో నిండినది, భక్తులు బైటచేచియున్నారు,

ఈ సమయం శ్రీవారి   సర్వదర్శనాని కి సుమారు   24 గంటలు  పట్టవచ్చును నిన్న స్వామివారికి హుండీలో భక్తులు  సమర్పించిన నగదు ₹: 2.93 కోట్లు,

వయోవృద్దులు మరియు దివ్యాంగుల .ప్రత్యేయకంగా ఏర్పాటు  చేసిన కౌంటర్ ద్వారా ఉ:10 గంటలకి (750)  మ: 2 గంటలకి (750)ఇస్తారు,

చంటి పిల్లల తల్లిదండ్రులు మరియు ఎన్నారై ప్రత్యేక దర్శనాలు.సుపథం మార్గం గుండా శ్రీవారి దర్శనానికి అనుమతిస్తారు  ఉ: 11 గంటల నుంచిసాయంత్రం 5 గంటల వరకుదర్శనానికి అనుమతిస్తారు,

శ్రీవేంకటేశ్వర సుప్రభాతం

!!కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే, ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాహ్నికమ్‌ !!

తా: _కౌసల్యాదేవికి సుపుత్రుడవగు ఓ రామా! పురుషోత్తమా!తూర్పు తెల్లవారుచున్నది.దైవ సంబంధములైన ఆహ్నికములను చేయవలసియున్నదికావున లెమ్ము స్వామి

ttd Toll free #18004254141

About The Author