తిరుమల \|/ సమాచారం ఓం నమో వేంకటేశాయ!!

ఈ రోజు బుదవారం, 09.10.2019ఉదయం 6 గంటల సమయానికి,నిన్న 94,147 మంది భక్తుల కు కలియుగ దైవం  శ్రీ వేంకటేశ్వరస్వామి వారిదర్శన భాగ్యం కల్గినది,స్వామివారి సర్వదర్శనంకోసం తిరుమల వైకుంఠం  క్యూ కాంప్లెక్స్ లోని 24 గదులలో భక్తులు చేచి న్నారు, ఈ సమయం శ్రీవారి  సర్వదర్శనాని కి సుమారు 14 గంటలు పట్టవచ్చునునిన్న స్వామివారికి  హుండీలోభక్తులు సమర్పించిన నగదు  ₹:2.20కోట్లు,శీఘ్రసర్వదర్శనం(SSD), ప్రత్యేక దర్శనం (ఆన్ లైన్₹:300/-), దివ్యదర్శనం(కాలినడక) వారికి శ్రీవారిదర్శనానికి సుమారుగారెండు గంటల సమయం  పట్టవచ్చును,వయోవృద్దులుదివ్యాంగులప్రత్యేయకంగా ఏర్పాటు . చేసిన కౌంటర్ ద్వారా  ఉ:10 గంటలకి (750)మ: 2 గంటలకి (750) ఇస్తారు,చంటి పిల్లల తల్లిదండ్రులు / ఎన్నారై ప్రత్యేక దర్శనాలుసుపథం మార్గం గుండా శ్రీవారి దర్శనానికి అనుమతిస్తారుఉ: 11 గంటల నుంచి  సాయంత్రం 5 గంటల వరకుదర్శనానికి అనుమతిస్తారు,

శ్రీవేంకటేశ్వర సుప్రభాతం

!!కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే, ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాహ్నికమ్‌ !!

తా:_కౌసల్యాదేవికి సుపుత్రుడవగు ఓ రామా! పురుషోత్తమా!తూర్పు తెల్లవారుచున్నది.దైవ సంబంధములైన ఆహ్నికములను చేయవలసియున్నదికావున లెమ్ము స్వామి

ttd Toll free #18004254141

 

About The Author