వైయస్సార్ రైతు భరోసా

చిత్తూరు జిల్లా;15-10-2019 శ్రీకాళహస్తి   వ్యవసాయ శాఖ మార్కెట్ యార్డ్ ప్రాంగణంలో జరిగిన వైయస్సార్ రైతు భరోసా కార్యక్రమంలో పాల్గొన్న డిప్యూటీ సీఎం నారాయణస్వామి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డిరామచంద్రారెడ్డి. జిల్లా కలెక్టర్ డాక్టర్  నారాయణ భరత్ గుప్తా, ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి, ఆర్డిఓ కనక నర్సారెడ్డి తదితరులు

About The Author