స్మగ్లర్లు వదిలి వెళ్లిన కారు రెండు లక్షల విలువ చేసే “ 8” ఎర్రచందనం దుంగలు

కడప జిల్లా :వల్లూరు మండలం గోటూరు గ్రామం వద్ద ఎర్రచందనం  తో ఉన్న కారును అర్ధరాత్రి వదిలి వెళ్ళిన దుండగులు.కారులో

రెండు లక్షల విలువ చేసే “ 8” ఎర్రచందనం దుంగలు ఉన్నట్లు సమాచారం.అటవీ అధికారులు ఖాజీపేట మండలం అటవీ ప్రాంతం నుండి అధికారులు కారును వెంబడించడం తో ఆ కారును గోటూరు గ్రామంలో కారు వదిలి వెలదలిన దుండగులు. కార్ కి లాక్ చేసుకుని పరారైన దుండగలు.అధికారుల కారును కడప కు తీసుకొని వెళ్ళినట్టు సమాచారం

About The Author