లారీ సహా 90 ఎర్రచందన దుంగలు పట్టివేత

వరదయ్యపాలెం మండలం రచ్చ కండ్రిగ చెక్ పోస్టు వద్ద శ్రీసిటీ ఎస్సై సుబ్బారెడ్డి గురువారం వాహనాలు తనిఖీల్లో భాగంగ ఉదయం వాహనాలు తనిఖీ చేస్తుండుగా శ్రీకాళహస్తి నుండి చెన్నై వైపు వెళ్తున్న  AP27 U9257 నెంబరు గల లారీలో దాదాపు 90

ఎర్రచందనం దుంగలను పట్టినకునట్లు శ్రీ సిటీ ఎస్సై సుబ్బా రెడ్డి తెలిపారు. ఈ తనిఖీల్లో మధు మరియు పోలీస్ బృందం పాల్గొన్నారు.

About The Author