తిరుమల \|/ సమాచారం ఓం నమో వేంకటేశాయ!!

ఈరోజుఆదివారం,27.10.2019ఉదయం7గంటలసమయానికి,కాలియుగదైవం,ఆపదమొక్కులవాడు,అనాధ రక్షకుడైన శ్రీవేంకటేశ్వర స్వామి వారిభక్తులకు ,,దీపావళిశుభాకాంక్షలు,

నిన్న 77,238మందిభక్తులకు కలియుగ దైవంశ్రీవేంకటేశ్వరస్వామి వారిదర్శన భాగ్యం కల్గినది,

స్వామివారి సర్వదర్శనంకోసం తిరుమల వైకుంఠంక్యూ కాంప్లెక్స్ లో 02గదిలో భక్తులు వేచిఉన్నారు,

ఈ సమయం శ్రీవారిసర్వదర్శనాని కి సుమారు05 గంటలుపట్టవచ్చును,

నిన్న 25,146 మందిభక్తులు స్వామి వారికి తలనీలాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు నిన్నస్వామివారికిహుండీలో భక్తులుసమర్పించిన నగదు₹: 3.20 కోట్లు,

శీఘ్రసర్వదర్శనం(SSD),ప్రత్యేక దర్శనం (ఆన్ లైన్₹:300/-), దివ్యదర్శనం(కాలినడక) వారికి శ్రీవారిదర్శనానికి సుమారుగారెండు గంటల సమయంపట్టవచ్చును,

*గమనిక:*

₹:10,000/- విరాళంఇచ్చు శ్రీవారి భక్తునికిశ్రీవాణి ట్రస్ట్ ద్వారా ఒకవిఐపి బ్రేక్ దర్శన భాగ్యంకల్పించిన టిటిడి,

ఈనెల 29న వృద్ధులు,దివ్యాంగులకు ప్రత్యేకఉచిత దర్శనం,రద్దీ సమయాల్లోఇబ్బంది పడకుండా ఈఅవకాశం సద్వినియోగంచేసుకోగలరు)

ఈనెల 30 న చంటిపిల్లలతల్లిదండ్రులకు శ్రీవారిప్రత్యేక ప్రవేశ దర్శనం(ఉ: 9 నుండి మ:1.30వ‌ర‌కు సుపథం మార్గంద్వారా దర్శనానికిఅనుమతిస్తారు,

వయోవృద్దులు / దివ్యాంగుల

ఎస్వీ మ్యూజియం ఎదురుగా గల కౌంటర్ వద్ద వృద్దులు (65 సం!!) మరియు దివ్యాంగులకు ప్రతిరోజు 1400 టోకెన్లు జారీ చేస్తున్నారు.
ఉ: 7 గంటలకి చేరుకోవాలి,
ఉ: 10 కి మరియు మ: 2 గంటలకి దర్శనానికి అనుమతిస్తారు,

చంటి పిల్లల తల్లిదండ్రులు / ఎన్నారై ప్రత్యేక దర్శనాలు

సుపథం మార్గం గుండా
శ్రీవారి దర్శనానికిఅనుమతిస్తారు, ఉ:11
నుండి సా: 5 గంటలవరకు దర్శనానికిఅనుమతిస్తారు,

శ్రీవేంకటేశ్వర సుప్రభాతం

!!కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే, ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాహ్నికమ్‌ !!

తా: _కౌసల్యాదేవికి సుపుత్రుడవగు ఓ రామా! పురుషోత్తమా!తూర్పు తెల్లవారుచున్నది.దైవ సంబంధములైన ఆహ్నికములను చేయవలసియున్నది కావున లెమ్ము స్వామి

 

 

About The Author