శ్రీమతి డొక్కా సీతమ్మ గారి ఆహారశిభిరం

తిరుపతి:జనసేనాని పవన్ కళ్యాణ్ ఆహారగారి పిలుపు మేరకు శ్రీమతి డొక్కా సీతమ్మ గారి ఆహారశిభిరం ఈరోజు తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ సర్కిల్ దగ్గర  ఇసుక కొరత వలన రోజువారీ కూలీలు కూడా దొరకకుండా మూడు పూటలా భోజనం దొరకడం కూడా కష్టం గా ఉన్న కార్మికుల కోసం తిరుపతి ఇందిరా ప్రియదర్శిని కూరగాయల మార్కెట్ వద్ద గల భవన నిర్మాణ కార్మికులకు ఏర్పాటు చేసి కార్మికులందరికీ అందిచడం జరిగింది ..

ఈ కార్యక్రమంలో. పసుపులేటి హరిప్రసాద్. కిరణ్ రాయల్. రాజారెడ్డి . తదితరులు పాల్గొన్నారు

About The Author