సోమశిలలో విహారానికి తెలంగాణ టూరిజంశాఖ శ్రీకారం…

పచ్చని నల్లమల అందాలను వీక్షిస్తూ నాగర్‌కర్నూల్ జిల్లా సోమశిల సోమేశ్వరుడి సన్నిధానం నుంచి ఏపీలోని శ్రీశైలం మల్లికార్జునుడి సన్నిధి వరకు మరుపురాని విహారానికి తెలంగాణ టూరిజంశాఖ శ్రీకారం చుట్టింది. శ్రీశైలం జలాశయం బ్యాక్‌వాటర్‌లో పయనించే లాంచీని క్రీడలు, పర్యాటక, ఎక్సైజ్‌శాఖ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్ గురువారం లాంఛనంగా ప్రారంభించారు.

About The Author