అయోధ్య ప్రాజెక్ట్ అభివృద్ధి కోసం యుద్ధ ప్రాతిపదికన పనులు…


ప్రాజెక్ట్ అయోధ్య:::
అయోధ్య అభివృద్ధి కోసం యుద్ధ ప్రాతిపదికన పనులు ప్రారంభం.
1) ప్రప్రథమంగా అయోధ్య క్షేత్ర వికాస (అభివృద్ధి) పరిషత్తు ఆవిర్భావం.
2) అయోధ్యలో వంద కోట్ల రూపాయల ఖర్చుతో రైల్వే స్టేషన్ విస్తరి కరణ ప్రారంభం.
3) అయోధ్య నుండి ఫైజాబాద్ మధ్యలో ఐదు కిలోమీటర్ల పొడవైన ఫ్లైఓవర్ వంతెన నిర్మాణం.
4) అయోధ్యలో సరయూ నదీ తీరాన ప్రపంచంలోనే ఎత్తయిన 251 మీటర్ల (statue of unity) శ్రీ రామచంద్ర స్వామి వారి దివ్య మంగళ మూర్తి నిర్మాణం.
5) అయోధ్యలో అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణం 2020 ఏప్రిల్ నెలలో శ్రీరామనవమి రోజున మొదటి విమాన ప్రయాణం ప్రారంభం.
6) అయోధ్యలో డిసెంబర్ మాసం నుండి 10 విశాలమైన విహారస్థలాలు Resorts నిర్మాణం పనులు ప్రారంభం.
7) అయోధ్యలో లో డిసెంబర్ మాసం లో ఐదు నక్షత్రాల హోటల్ నిర్మాణం ప్రారంభం.
8) రెండు వేల మంది 2000 కార్మికులు రోజుకు ఎనిమిది గంటలు పని చేస్తే రెండున్నర సంవత్సరాలలో భవ్యమైన మందిర నిర్మాణం పూర్తవుతుంది. ఇప్పటివరకు 65% రాతి చెక్కడం పనులు శిల్ప నిర్మాణం పనులు పూర్తి అయినది.
9) అయోధ్యలో సరయూ నదిలో విహారానికి క్రూజ్ నడపటానికి పనులు ప్రారంభమైనవి.
10) తిరుపతి క్షేత్రం లాగా అయోధ్య నగర నిర్మాణం కై నాలుగు సంవత్సరాల సమయాన్ని కేటాయించడం జరిగినది.
11) ధర్మక్షేత్రంగా పుణ్యస్థలంగా దేశంలోనే పెద్దదైన దివ్యమైన రామమందిర నిర్మాణం.
12) అయోధ్యలో అంతర్ రాష్ట్రీయ బస్ స్టేషన్ నిర్మాణం.
13) దివ్య మందిర పరిసరాలు ఐదు కిలోమీటర్ల వరకు మరియు మందిర పర్యవేక్షణ బాధ్యత కూడా పరిషత్ ఆధ్వర్యంలో జరుగుతుంది.
14) భవ్య మందిర సమీపంలో 77 ఎకరాల లో ధార్మిక సంస్థల ఏర్పాటు.
15) అయోధ్య రామమందిరం దగ్గర గోశాల, ధర్మశాల మరియు వేద సంస్థానాల ఏర్పాట్లు.
16) అయోధ్యలో 10 శ్రీరామ ద్వారాలు ఏర్పాటు మొదలు.
17) ఆధ్యాత్మిక నగరం గా విలసిల్లె బోయే అయోధ్య నగరం.
18) పదివేల మంది యాత్రికుల ఆవాస నిర్మాణాల ఏర్పాట్లు ప్రారంభం.
19) శ్రీరామచంద్ర స్వామికి సంబంధించిన 10 నీటి కొలనులు (గుండాలు) పునర్నిర్మాణం పనులు ప్రారంభం.
ధర్మో రక్షిత రక్షితః
శుభం భూయాత్.

About The Author