శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా పట్టుబడ్డ బంగారం..

ముంబయి నుండి వస్తున్న ముగ్గురు ప్రయనికుల వద్ద 1450 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్న DRI అధికారులు..ముగ్గురిని అదుపులోకి తీసుకున్న DRI అధికారులు..పట్టుబడ్డ బంగారం విలువ 48 లక్షలు ఉంటుందన్నారు అధికారులు..

About The Author