ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావును అభినందించారు.

గజ్వేల్ నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున ప్రజలు, ప్రజాప్రతినిధులు శనివారం ప్రగతి భవన్ వచ్చి ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావును అభినందించారు. ముఖ్యమంత్రి వచ్చినవారందరిని పేరుపేరునా పలకరించారు.

About The Author