తల్లి ముగ్గురు బిడ్డలు ఆత్మహత్య… మృతి…


తల్లి ముగ్గురు బిడ్డలు ఆత్మహత్య…పుంగనూరులో మృతి

పట్టణానికి సమీపంలో గుర్తుతెలియని తల్లి, ముగ్గురు బిడ్డలు బావిలో పడి ఆత్మహత్య చేసుకొని మృతి చెందిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకివచ్చింది. శనివారం సాయంత్రం ప్రసన్న అయ్యగారి పల్లి గ్రామ సమీపంలో హంద్రీనీవా కాలువ పక్కన ఉన్న బావిలో తల్లి ముగ్గురు బిడ్డలు మృతి చెందారు. ఈ విషయాన్ని స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను వెలికి తీసి పోస్టుమార్టం నిమిత్తం పుంగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు . మృతదేహాలు స్థానికులు కాదని బయట నుంచి వచ్చి ఆత్మహత్య చేసుకుని మృతిచెందినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 2, 3 రోజుల క్రితం ఇప్పుడు బావిలో ఆత్మహత్య చేసుకుని ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల పట్టణంలో జరిగిన సుగుటూరు గంగమ్మ జాతర కు వచ్చిన భక్తులు కూడా అయి ఉండవచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి అన్నారు. మృతుల్లో తల్లి, ఇద్దరు ఆడపిల్లలు, ఒక మగ పిల్లవాడు ఉన్నారు. పిల్లలు వయస్సు అంత 8 సంవత్సరాలలోపు ఉన్న వారే. ఎస్సై తిప్పేస్వామి గుర్తు తెలియని మృతదేహం లుగా కేసు నమోదు చేసి దర్యాప

About The Author