మళ్ళీ పెరిగిన బంగారం ధరలు..వెండి ధరలు అదేవిధంగా..

బంగారం ధరలు మళ్ళీ పైకెగాశాయి. బంగారంధరలు ఈరోజు (జూన్ 09) దేశీయంగా ఒక్కసారిగా పైకి కదిలాయి. మరో వైపు వెండి ధరలు కూడా స్వల్ప పెరుగుదల నమోదుచేశాయి.

హైదరాబాద్ లో బంగారం ధరలు ఈరోజు పెరుగుదల నమోదు చేశాయి. మంగళవారం (09.06.2020) బంగారం 22 క్యారెట్లు పది గ్రాములకు సోమవారం నాటి ధర కంటే 70 రూపాయలు పెరుగుదల నమోదు చేసింది. దీంతో 44,350 రూపాయల వద్దకు చేరింది. ఇక 24 క్యారెట్ల బంగారం ధర భగ్గుమంది. పది గ్రాములకు ఏకంగా 1190 రూపాయలు పెరిగింది. దీంతో 48,420 రూపాయలకు చేరింది.

పెరిగినవెండి ధరలు..

బంగారం ధరల తో పాటు వెండి ధరలు కూడా పెరుగుదల నమోదు చేశాయి. కేజీ వెండి ధర సోమవారం నాటి ధరల కంటే 30 రూపాయల స్వల్ప పెరుగుదల నమోదు చేసింది.దీంతో 47వేల మార్కుకు దిగి వచ్చింది. కేజీ వెండి ధర 47,440 రూపాయలకు చేరుకుంది.

విజయవాడ, విశాఖపట్నంలలో..

ఇక విజయవాడ, విశాఖపట్నంలలో కూడా బంగారం ధరలు ఇదే విధంగా ఉన్నాయి. ఇక్కడ కూడా 22 క్యారెట్లు పది గ్రాములకు సోమవారం నాటి ధర కంటే 70 రూపాయలు పెరుగుదల నమోదు చేసి, 44,350 రూపాయలుగా నిలిచాయి. ఇక 24 క్యారెట్ల బంగారం ధర కూడా పది గ్రాములకు 1190 రూపాయల పెరుగుదల నమోదు చేసి 48,420 రూపాయలు నమోదు చేసింది. ఇక వెండి ధరలు ఇక్కడ కూడా పెరుగుదల నమోదు చేశాయి. దీంతో కేజీ వెండి ధర ఇక్కడ 47,440 రూపాయల వద్దకు చేరింది.

దేశరాజధాని ఢిల్లీలో..

ఢిల్లీలో బంగారం ధరలు పెరుగుదల నమోదు చేశాయి.. దీంతో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 90 రూపాయలు పెరిగి 45,100 రూపాయల వద్ద నిలిచింది. ఇక 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర కూడా 90 రూపాయల పెరుగుదల తో 46,300 రూపాయలుగా నమోదు అయింది. ఇక వెండి ధరలు ఇక్కడ కూడా కేజీకి 30 రూపాయల పెరుగుదల నమోదు చేసింది. దీంతో కేజీ వెండి ధర 47 వేల మార్కుకు దిగి వచ్చి 47,440 రూపాయలుగా నమోదు అయింది.ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు 09-06-2020 ఉదయం 7 గంటల సమయానికి ఉన్న ధరలు. అంతర్జాతీయంగా బంగారం ధరల్లో చోటు చేసుకునే మార్పులు.. దేశీయంగా బంగారానికి డిమాండ్.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చును. ఈ ధరలో ఎప్పటికప్పుడు మార్పులు అవుతుంటాయి వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.

About The Author