రాతి బండ క్రింద పడి కూలి మృతి,

ఫ్లాష్…ఫ్లాష్….ఫ్లాష్.

కలకడ…..చిత్తూరు జిల్లా. ఇరువురికి తీవ్ర గాయాలు, ప్రమాదం నుండి తప్పించుకున్న మరో నలుగురు.చిత్తూరు జిల్లా, కలకడ మండలం, నడిమిచెర్ల సమీపంలోని మొటుకు వద్ద ఘటన.సంఘటన స్థలానికి చేరుకున్న కలకడ పోలీసులు. మృతుడు చిత్తూరు జిల్లా యాదమరి కి చెందిన రెహమాన్ పోలీసులు గుర్తింపు.గాయపడిన అక్బర్, ముబారక్, లను గుర్రంకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు.బండరాయి కింద మృతి చెందిన వ్యక్తిని తొలగించే పనిలో పోలీసులు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న కలకడ ఎస్ ఐ రవి ప్రకాష్ రెడ్డి.

About The Author