ఇంత మంచి పోస్ట్ అందరికీ రీచ్ కానందుకు… చాలా బాదగా ఉంది


“బ్రహ్మణులను లేకుండా చేస్తే భారతీయులందరు తేలిగ్గా క్రైస్తవులుగా మారిపోతారు”..సెయింట్ జోవియర్ అనే క్రైస్తవ సన్యాసి పోర్చుగల్ రాజుకి ఉత్తరంలో రాసిన సారాంశమిది…బ్రాహ్మణ వ్యతిరేక వాదం,భారతీయులలో కొన్ని వర్గాల వారికి నూరిపోసిన దృష్టాంతనికి పరాకాష్ట ఆ పలుకులు..పరాయి మత చాందసవాదులచే మన మెదడు పొరలలో నాటబడ్డ బ్రాహ్మణ వ్యతిరేక సిద్ధాంతాన్ని అర్థం చేసుకోవడానికి కాస్తoత బుర్ర ఉంటే చాలు,మరి ప్రపంచాన్నే మార్చేసే తెలివితేటలు ఎం అవసరంలేదు…. ఈ పుణ్య ధరిత్రిని ఇస్లామీ పాలకులు 800 సంవత్సరాలు,కసాయి..సారీ..సారీ..ఇసాయి పాలకులు 200 సంవత్సరాలు పాలించారు…ఈ జాత్యహంకార మతోన్మాద పాలకులు ,దేశాన్ని,దేశసంపదని దోచుకుంటూ మన మెదడు పొరలలో నాటిన ఒక విషబీజం బ్రాహ్మణ వ్యతిరేకవాదం…హరిజనులు,నిమ్నకులాలు,అణగారిన వర్గాలని అణిచివేసింది భూస్వాములు,జమీందార్లు ఇసాయిలు, ఇస్లామీలు కానీ బ్రాహ్మణులు కారే… మన దేశాన్ని పాలించిన చక్రవర్తుల్లో అధికశాతం బ్రహ్మణేతరులే కదా…చంద్రగుప్తమౌర్య, ఛత్రపతిశివాజీ,శ్రీకృష్ణదేవరాయలు చోళులు పాండ్యులు ఇంకా చాలా చాలా రాజవంశాలు..వీరెవ్వరు బ్రాహ్మణులు కారే…. *హిందూ సనాతనధర్మాన్ని పునఃప్రతిష్ట చేసిన భగవాన్ శంకరాచార్యులు ఒక చoడాలుడి పాదాలపై పడ్డాడు,ఏం శంకరులు బ్రాహ్మణులు కారా… *భగవాన్ రామనుజాచార్యుల వారు నీ తల వేయి వక్కలవుతుందని హెచ్చరించిన ధైర్యంగా పవిత్రమైన “ఓం నమో నారాయణాయా”మంత్రాన్ని అందరికి ఉపదేశించాడే కానీ,నా వర్గం కదా అని బ్రహ్మణులుకే చెప్పలేదే.. *చాణక్యుడు బ్రహ్మణుడే..కానీ పట్టం కట్టింది చరిత్ర చెప్తున్న సత్యం.. శూద్రుడైన చంద్రగుప్తుడికని.. *సమర్థ రామదాసు బ్రహ్మణుడే కదా… పట్టం కట్టింది హిందూ సామ్రాజ్య స్థాపకుడైన శివాజీ మహారాజుకి.. *గోవింద దీక్షితులు.. పట్టం కట్టింది శూద్రనాయకుడైన జనాంగానికి.. *విద్యారణ్యుడు పట్టం కట్టింది కురబలైన హరిహర-బుక్కరాయ సోదరులకే. ఇంకా చరకుడు, శుశ్రుతుడు,వరాహామిహిరుడు,ఆర్యభట్ట…. ఇలా చరిత్రలో చాలా మంది బ్రాహ్మణులు దేశం కోసం సర్వం వదిలేసిన వారున్నారు..కానీ కొందరి బ్రాహ్మణుల వల్ల మొత్తము బ్రాహ్మణ సమాజాన్ని అవమాణిస్తారా…??? మరి ఈ బ్రహ్మణులు పూజించేదెవరిని..క్షత్రియుడైన శ్రీరామున్ని,గొల్లగోపకుడైన శ్రీకృష్ణున్ని, స్మశానంలో సంచరించే శివున్ని… కుహనా మేధావులు చెప్తా ఉంటారు వేద జ్ఞానం కేవలము బ్రహ్మణులకే అని.. అలా అయితే పవిత్ర రామయాణన్ని రచించింది ఎవరు..?? మహాభారత,భగవద్గితలను, పురాణలను…??? ఈ రోజు వారికి గవర్నమెంట్ పథకాలుండవు,Resarvations ఉండవు…. ఎంత మంది బ్రాహ్మణులు పేదరికంలో మగ్గిపోతున్నారో చూడట్లేదా..??ఇతర కులాల్లో ధనికులు-బీదలు ఎలాగైతే ఉన్నారో, బ్రహ్మణులలో కూడా అంతేగా..కానీ ప్రతి అడ్డమైనా ఎదవకి Target మళ్ళీ బ్రహ్మణులే.. ఇదెక్కడి న్యాయమండి..ఎప్పుడో కొందరు చేసిన ఎదవ పనులకు వీరా బాధ్యులు..!!.ఈ రోజుకి కాశీ కి వెళ్తే రిక్షాతొక్కే వాళ్లలో సగం మంది బ్రహ్మణులే.. ఢిల్లీ రైల్వేస్టేషన్ లో కూలీ పని చేసేవారిలో 50% మంది బ్రహ్మణులే..అంతెందుకు మన తెలుగు రాష్ట్రాలలో వంట పని చేసేవారిలో 75% మంది బ్రహ్మణులే..ఈ రోజు గొప్ప గొప్ప మనుషులు పుట్టుకొచ్చారు..కాళ్లు లేనివారికి కాళ్ళు,చూపు లేనివారికి చూపు..నయం కాని Aids ని కూడా నయం చేసే మహాపురుషులు,ఆఖరికి చనిపోయేవారిని కూడా బతికించేస్తున్నారు..స్వస్థత సభలటవి…ఖర్మేంటో వాళ్లని ఎవ్వడు ఏమి అనడు.. కానీ వారికేమన్న జరిగితే మాత్రం బ్రాహ్మణుల మీద పడడం..బ్రాహ్మణులు తేరగా దొరికారు కదా..

చరిత్రలో బ్రాహ్మణులపై దాడులు చూస్తే…హిందూ ధర్మాన్ని నాశనం చేయాలని కంకణం కట్టుకొని ఎంతోమంది బ్రహ్మణులని ఊచకోత కోశారు,అప్పుడు కత్తులతో, ఇప్పుడు మాటలతో.. హిందువుల మహా పుణ్య క్షేత్రం అయిన కాశీలో, గంగ ఒడ్డున మతం మారడానికి నిరాకరించారు అన్న కారణంతో వేల మంది బ్రాహ్మణులను , వారి పిల్లలను నరికి చంపి దూరంగా కనపడే ఒక పెద్ద గుట్టగా వేసాడు ముష్కర చక్రవర్తి ఔరంగజేబు . ఆ బ్రాహ్మణుల జంధ్యాలు తెంచి గుట్టగా పోసి నిప్పంటించి చలి కాచుకున్నడు ఆ క్రూరుడు . వేల మంది గౌడ సరస్వతి బ్రాహ్మణులను కిరాతకంగా చంపించాడు నేర విచారణ పేరుతో . దీనినే మనం “Goa Inquisition” పేరుతో చరిత్రలో చదువుకుంటాం . మైసూరు ప్రాంతం మేల్కొటేలో దీపావళి రోజున 800 మంది అయ్యంగార్ బ్రాహ్మణులను ఊచకోత కోయించాడు టిప్పు సుల్తాన్ . అందుకే ఇప్పటికీ ఆ ప్రాంతంలో బ్రాహ్మణులు దీపావళి జరుపుకోరు . ఇక కాశ్మీరీ పండిట్ల సంగతి తెలియనిది ఎవరికీ . మతం మారతారా లేక ఇళ్ళు విడిచిపెట్టి పోతారా అని నమాజ్ అనంతరం మైకుల్లో ప్రకటన చేస్తే ప్రాణాలు అరచేత పట్టుకుని ఢిల్లీ ప్లాటుఫారంల పైకి చేరి దిక్కు లేని జీవితం గడుపుతున్నారు వేలాది మంది కాశ్మీరీ పండిట్లు . ముష్కర జీహాదీల చేతుల్లో దాదాపుగా హత్య చేయబడ్డ వారూ 500000 మంది. బ్రాహ్మణులు ప్రధానంగా జ్ఞానానికి ప్రాముఖ్యత ఇవ్వడం వల్ల , మత మార్పిడి మాఫియాలు ఎక్కువగా బ్రాహ్మణ వ్యతిరేక కధలు ప్రచారం చేస్తుంది . వారు చెప్పే తాటాకు, చెంబు కధలు చరిత్రలో ఎక్కడా కనపడవు . కాని ఒక అబద్దాన్ని పదే పదే చెబితే దాన్నే నిజం అనుకుంటుంది ఆలోచించే సమయం లేని లోకం . ఇదే వారి సిద్ధాంతం . నేటికి కూడా ఇలా వ్యతిరేక సిద్ధాంత్తాన్ని కొన్ని పార్టీలు వెనక ఉండి నడిపిస్తున్నారు . దయచేసి ఎవరు వారి ఉచ్చు లో పడకండి , మీ ధర్మాన్ని చరిత్ర ని తెలుసుకోండి , ధర్మంగా జీవించండి .

About The Author